కర్నూలు "కొండారెడ్డి బురుజు" కి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా ?






కర్నూలులో 16 వ శతాబ్దంలో అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోట, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే దొంగను అక్కడ బంధించడం వల్ల అది కొండారెడ్డి బురుజుగా పేరు గాంచింది.

విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. 
కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ కి ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉన్నది.
తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి (రాజ సోమ శేఖర ఆనందరెడ్డి) నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. 
ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 


ఇంకా తెలుసుకోండి :

$ఇవి జరిగితే మీరు దెయ్యాన్ని చూసినట్లే ?
$యంత్రాలతో ప్రయోజనమేనా?
$ఏ చిత్రపటాలు ఇళ్లల్లో ఉంచాలి ?
$తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?
$కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
$నరదిష్టి అనేది నిజంగా ఉందా?
$ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
$దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?
$ఏడు వారాల నగలు అంటే ఏమిటి ?
$పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?
$మంగళవారం పనిని మొదలు పెట్టకూడదా?

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment